ఎన్టీఆర్ హామీలకు..బాబు తూట్లు!


సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
-సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
fసంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
-సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్ను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
Share:

No comments:

Post a Comment

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.