• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

నాలుగేళ్లైనా మానని గాయం-VIDEO



                          ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు వైఎస్‌ రాజశేఖరెడ్డి. ఆ ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు... మన కళ్ల ముందునుంచి దూరమయ్యారు. కోట్లాది మందిని కన్నీటి సంద్రంలోకి నెట్టి తాను కానరాని లోకాలకు చేరుకున్నారు. సెప్టెంబర్‌ 2, 2009 రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా హెలికాప్టర్‌ చిత్తూరు జిల్లా అనుపల్లికి సంక్షేమ సారథి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణం నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు హెలికాప్టర్‌ ఎక్కుతూ 'సాక్షి టీవీ'తో మహానేత వైఎస్‌ఆర్‌ మాట్లాడిన చివరి మాటలివి... ''ముందు చెప్పకుండా ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను ఏ గ్రామానికి వెళ్తున్నానో చెప్పాను. సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కాబట్టి అంత అడ్వాన్సు నోటీసు ఇచ్చాను. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడున్న సమస్యలేంటో ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్ అవుతాను. ముందే నేను ఎక్కడికెళ్తున్నానో చెబితే అక్కడ ఏమైనా తప్పులున్నా సరిచేసుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలూ సరిగా పనిచేస్తున్నాయా, కరువు సమస్యలు ఏమైనా ఉన్నాయా, పనులు లేకపోవడం గానీ, మంచినీళ్లు, పశుగ్రాసం లాంటి సమస్యలున్నాయా, రేషన్ కార్డులు, ఇళ్లు లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా అనేవి చూస్తాను. ఇందిరమ్మ పథకంలో అందరికీ ఇళ్లు మంజూరు చేశాం. ఇంకా కానివారు ఎవరైనా ఉన్నారా, కట్టుకోడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా చూస్తా. బీదవాళ్లలో ఏ ఒక్కరికీ రేషన్ కార్డులు లేకుండా ఉండకూడదు. పెన్షన్లు రానివాళ్లు ఎవరైనా ఉన్నారా.. అలాగే ఒకరికే రెండు పెన్షన్లు రావడం లాంటివి ఉన్నాయా అనేవి నేరుగా తెలుసుకోడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నా'' ఇక ఆ తర్వాత ఆయన గొంతు వినిపించలేదు. ఆయనా కనిపించలేదు. కోట్ల మందిని కన్నీటి సాగరంలో ముంచి దివికేగిపోయారు రాజన్న. ఉదయం హెలికాప్టర్‌లో బయల్దేరిన రాజన్న... ఎంతకూ గమ్యం చేరకపోయేసరికి రాష్ట్రమంతా తల్లడిల్లిపోయింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేసిన వారెందరో. కోట్ల మంది ప్రార్థనలు, పూజలను విధి పట్టించుకోలేదు. మహానేత ప్రయాణించిన హెలికాప్టర్‌ను పావురాల గుట్ట కబళించింది. పేద ప్రజల పెన్నిధిని మనకు దూరం చేసింది. దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు. ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. కానీ ఆ హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాల గుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైలట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అంతా మరణించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాజశేఖర్‌ రెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూసింది. నాడు ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడులే అని జనం నమ్మారు. రాజన్న అంటేనే కొండంత అండ అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉచిత విద్యుత్‌ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఫించన్లిచ్చి ఎంతో మంది వృద్ధులకు పెద్ద కొడుకయ్యాడు. మహానేత పాలనలో ఎంతో ధైర్యంగా బతికారు బడుగు, బలహీనవర్గాల ప్రజలు. అందుకే ఆ సంక్షేమ సారధి పదికాలాలు పదవిలో ఉండాలని జనం ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే మహానేత ఇక లేడని తెలిసిందో పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తాము ఉండలేమన్నారు. రాజన్న లేడని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు. కాని మహానేత కానరాని లోకాలకేగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది.
Share:

జగన్ కు బెయిల్.. మిన్నంటిన సంబరాలు

ఆస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి 485 రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. పార్టీ నాయకులు, అభిమానులు టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు.


                   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  క్విడ్‌ప్రోకో కేసుకు సంబంధించి సిబిఐ ఛార్జిషీట్లు దాఖలు చేయడం పూర్తి చేసింది. తమ దర్యాప్తు ముగిసిందని  కూడా సీబీఐ  వెల్లడించింది.  సుప్రీం కోర్టు సూచనల మేరకు గడువు ముగియడంతో బెయిల్ కోసం జగన్ పిటిషన్ దాఖలు చేశారు.  బెయిల్పై  ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈరోజు బెయిలు మంజూరు చేసింది.  

 జగన్మోహన రెడ్డి క్విడ్‌ప్రోకో కేసులో 8 కంపెనీలకు సంబంధించి ఆధారాలు లభించలేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. వైఎస్‌ జగన్‌ సహా 73 మందిపై దర్యాప్తు పూర్తిచేసినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది.   పదింట ఎనిమిది కేసుల్లో ఎలాంటి క్విడ్‌ప్రోకో జరగలేదని దర్యాప్తు సంస్థ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు మెమో రూపంలో వెల్లడించింది.

  హైకోర్టు ఆదేశించిన అన్ని అంశాలపై దర్యాప్తు పూర్తి చేశామని నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ వివరించింది. మొత్తం పది కంపెనీలకు సంబంధించి దర్యాప్తు చేశామని, ఇందులో ఎనిమిది కంపెనీల్లో క్విడ్‌ప్రోకోకు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ వివరించింది. సండూర్, కార్మెల్ ఏషియా హోల్డింగ్, పివిపి బిజినెస్ వెంచర్స్‌, జూబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌, మంత్రి డెవలపర్స్‌లలో క్విడ్‌ప్రోకోకు  ఆధారాలు లభించలేదని సిబిఐ వెల్లడించింది. 16 కోల్‌కతా కంపెనీలకు సంబంధించి ఇడి, ఐడి  దర్యాప్తు చేస్తున్నాయని  తెలిపింది. తాజా దర్యాప్తుతో మాజీ మంత్రి శంకర్రావు, టిడిపి నేత ఎర్రన్నాయుడుల పిటిషన్లపై దర్యాప్తు పూర్తయినట్లు సిబిఐ తెలిపింది.

Share:

YSR


Share:

Sharmila Fires on Sarkar

                                            తప్పు మీది..శిక్ష రైతులకా?


కరెంటు లేక లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి
పారిశ్రామిక రంగం కుదేలైంది.. లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు
నీళ్లున్నా కరెంటు లేక పంటలు ఎండిపోయాయని రైతుల ఆవేదన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 131, కిలోమీటర్లు: 1,771.5

నాకు ఐదెకరాల భూమి ఉంది. 2 ఎకరాల్లో అలసందలు, మూడెకరాల్లో వేరుశనగ వేశా. పొలంలో రెండు బోర్లున్నాయి. కరెంటు ఉంటే రెండు బోర్లూ 24 గంటలు నీళ్లు పోస్తాయి. కరెంటు లేక పంటంతా ఎండింది. అలసంద చేతికే రాలేదు. వేరుశనగలో అర ఎకరా మిగిలింది. రూ.2 లక్షలు అప్పుల పాలయ్యానమ్మా.. బోర్లలో నీళ్లు ఉన్నా కరెంటు లేక పంటంతా పోయింది..
- వల్లాల నాగేశ్వరరావు, రైతు, కొత్తూరు.


నేను 10 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశా. చేలో ఒక బోరు, ఒక బావి ఉంది. నీళ్లున్నాయి.. కానీ కరెంటు లేదు. ఇస్తున్న కరెంటు ఏ మూలకూ సరిపోలేదు. తొమ్మిది ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. ఒక్క ఎకరాకు మాత్రం అరకొరగా నీళ్లు అందాయి.. అందీ అందని నీళ్లకు కంకి గింజ పోయలేదు. తీవ్రంగా నష్టపోయానమ్మా...
- రాజపుత్ర రాజేందర్‌సింగ్, కౌలు రైతు, నేలకొండపల్లి.


మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: జిల్లా ఏదైనా సరే.. కదిలిస్తే చాలు కరెంటు కష్టాలను చెప్పుకుంటూ రైతన్నలు షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. బోర్లు, బావుల్లో నీరున్నా విద్యుత్ లేక పంటలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం గురువారం ఖమ్మం జిల్లా పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో సాగింది. పాదయాత్రలో రైతులు ఎండిపోయిన పంటలను, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలను చూపించి తమ బాధలు చెప్పుకున్నారు. ముదిగొండ మండల కేంద్రం శివారులోని పారిశ్రామికవాడలో రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొని, గ్రానైట్ పరిశ్రమ యజమానుల సమస్యలు విన్నారు. అధైర్యపడవద్దని, వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

ఈ పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు..

రాష్ట్రంలో ఎన్ని జల విద్యుత్తు ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ థర్మల్ విద్యుత్తు నుంచి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.. ఏ సీజన్‌లో ఎంత విద్యుత్తు వినియోగం అవుతుంది.. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎంత కరెంటును ఉత్పత్తి చేస్తున్నాయి.. ఇంకా ఎంత అవసరం అన్న విషయాలను వైఎస్సార్ వేళ్ల మీద లెక్కలు వేసి చెప్పేవారు. కానీ ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ప్రస్తుత పాలకులు చేసిన తప్పులకు ఈరోజు రైతులు, ప్రజలు, పారిశ్రామిక వేత్తలు శిక్షలు అనుభవిస్తున్నారు. వైఎస్సార్ ప్రతి వర్గానికీ సేవలు చేశారు కాబట్టే కులమతాలకు అతీతంగా ప్రజలు ఆయన్ను ఇంతలా గుర్తుపెట్టుకున్నారు. ఒక్క రూపాయి చార్జీ పెంచినా రైతులు, పేదలపై భారం పడుతుందని ఆలోచన చేశారు. గ్రానైట్ పరిశ్రమను నిలబెట్టడానికి వైఎస్సార్... రాయల్టీలో సబ్సిడీ ఇచ్చారు. కరెంటు బిల్లు యూనిట్ ధరలో సబ్సిడీ ఇచ్చారు.

గుజరాత్‌ను మించేలా గ్రానైట్ పరిశ్రమ..: కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో కరెంటు సంక్షోభంతో వేల పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పకుండా తాకుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రానైట్ పరిశ్రమకు చేయాల్సిన మేలు అంతా చేస్తారు. కరెంటు, పావలా వడ్డీ రుణాలు, సబ్సిడీల విషయంలో గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. కార్మికులకు ఉపాధి కల్పించ డం, వారికి ఇళ్లు, తెల్లరేషన్ కార్డులు, వారి పిల్లల చదువుల విషయంలో అండగా ఉంటుంది. గుజరాత్‌ను మించేటట్టు ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను జగనన్న తీర్చిదిద్దుతారు.

గురువారం 131వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం గోకినేపల్లి నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి వెంకటాపురం, ముదిగొండ, సూర్యపేట క్రాస్ రోడ్డు, ఖమ్మం శివారులోని ఆటోనగర్ మీదుగా సాగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం 13.7 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు మొత్తం 1771.5 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో మచ్చా శ్రీనివాసరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, సాధు రమేష్‌రెడ్డి, మెండెం జయరాజ్ ఉన్నారు. ప్రతిరోజూ షర్మిల వెంట నడుస్తున్న వారిలో వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, దవళ వెంకటగిరి బాబు తదితరులున్నారు.

ఇలాగైతే గ్రానైట్ పరిశ్రమ మూతే

ఈయన పేరు సాధు రమేష్ రెడ్డి. చిన్న తరహా గ్రానైట్ కంపెనీ యజమాని. ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమ యాజమాన్యం అసోషియేషన్ అధ్యక్షుడు. ఈయనకు రెండు గ్రానైట్ కట్టర్ యానిట్లు ఉన్నాయి. గతంలో ఒక యూనిట్‌లో 40 మంది కార్మికులు పనిచేసేవాళ్లు. నెలకు 30 వేల స్క్వేర్ యూనిట్ల గ్రానైట్ రాళ్లను కత్తిరించి ఉత్పత్తి చేసేవాళ్లు. ఇప్పుడు అడ్డగోలు కరెంటు కోతల నేపథ్యంలో నెలకు కేవలం 8 వేల స్క్వేర్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. పని లేకపోవడంతో 32 మంది కార్మికులు మానేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే గ్రానైట్ పరిశ్రమ మూతపడిపోతుందని షర్మిల వద్ద రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Share:

Jagan will be key roll in center,India Today Survey

తాజా సంచికలో ముఖచిత్ర కథనం
9 మంది ‘నిర్ణాయక’ నేతల్లో ఒకరంటూ అంచనా
జాబితాలో రాష్ట్రం నుంచి జగన్‌కే స్థానం
చంద్రబాబు గురించి కనీస ప్రస్తావనైనా లేదు 

సాక్షి, న్యూఢిల్లీ: 
దేశంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ విశ్లేషించింది. ‘ఎన్నికల తర్వాత సంకీర్ణ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే మిత్రుల అన్వేషణలో పడ్డాయి. ఎన్నికల అనంతరం బలమైన కూటమిగా అవతరించడానికి కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడగట్టుకునే కసరత్తును ఆరంభించాయి’ అని పేర్కొంటూ పత్రిక తాజా సంచిక ముఖచిత్ర కథనం ప్రచురించింది. ఈ 9 పార్టీలు ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే గాక కేంద్రంలో సర్కారు ఎవరిదనేది ఆ పక్షాల సారథులే నిర్ణయిస్తారన్నది కథనం సారాంశం. 

జాతీయ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ములాయంసింగ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, ఎం.కరుణానిధి, జె.జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, జగన్‌మోహన్‌రెడ్డిలను ప్రస్తావిస్తూ ముఖచిత్ర కథనంలో వారి ఫొటోలను ప్రచురించారు. జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో మారిన దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, వైఎస్సార్‌సీపీని బలమైన రాజకీయ శక్తిగా గత రెండేళ్లలో పలు మీడియా కథనాలు పలుసార్లు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలోనే ‘ఇండియాటుడే’ తాజా కథనం ఉండటం గమనార్హం.

దేశంలోని ఏడు ప్రధాన రాష్ట్రాలకు చెందిన 9 మంది రాజకీయ ప్రముఖులే కేంద్రంలో ఎన్నికల తర్వాత రాజకీయాలను శాసిస్తారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున జగన్ ఆ భూమికను పోషిస్తారని కథనంలో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని పదేపదే చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరు కథనంలో లేదు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల నుంచి పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలిద్దరి ప్రస్తావనా కథనంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కేవలం వైఎస్సార్‌సీపీని, జగన్‌ను మాత్రమే ప్రస్తావించారు. రాష్ట్రాలవారీగా చూస్తే యూపీ, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో సదరు తొమ్మిది రాజకీయ పార్టీలు కీలక శక్తులుగా ఉన్నాయని కథనం వివరించింది. యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్, బీహార్ నుంచి జనతాదళ్ (యునెటైడ్) అగ్ర నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తమిళనాడు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జె.జయలలిత, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పశ్చిమ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ సారథి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను కేంద్ర రాజకీయాల్లో నిర్ణాయక పాత్రధారులుగా కథనం అభివర్ణించింది. వీరిలో మిగతా ఎనిమిది మందీ దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ సంకీర్ణ రాజకీయాల్లో ఆరితేరిన ఉద్ధండులు కాగా జగన్ ఒక్కరే నవ యువ సంచలనం కావడం గమనార్హం.

బలీయ శక్తిగా వైఎస్సార్‌సీపీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత బలీయమైన రాజకీయ శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని ఇండియాటుడే తాజా ముఖచిత్ర కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో పార్టీ చాలా పటిష్టంగా కన్పిస్తోందని వివరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్లు క్రమేపీ వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ వైపు మళ్లుతున్నారని విశ్లేషించింది. ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరారని ప్రస్తావించింది. ‘‘జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించి 2012 మే 27 నుంచీ జైల్లోనే ఉంచినా.. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలతో పాటు యువ ఔత్సాహిక నేతలు ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో చంచల్‌గూడ జైలు ముందు బారులు తీరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనువుగా మలచుకోవడంలో టీడీపీతో పాటు ఇతర అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌సీపీయే చాలా ముందుంది’’ అంటూ విశ్లేషించింది. ‘‘జగన్ జరిపిన విసృ్తత ఓదార్పు యాత్రను ఆయన అరెస్టు ద్వారా ప్రభుత్వం నిరోధించింది. అయినా, తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అసంపూర్తిగా వదిలిన అజెండాను పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తన సోదరి షర్మిలను జగన్ నియోగించారు. ఆ మేరకు ఆమె అత్యంత కష్టతరమైన పాదయాత్ర సాగిస్తున్నారు’’ అని పేర్కొంది - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=574247&Categoryid=1&subCatId=32#sthash.IRb2apMw.dpuf - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?CatId=574247&Categoryid=1&subCatId=32#sthash.IRb2apMw.dpuf
Share:

సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.


Share:

Jagan opinion Crucial

YS JAGANMOHAN REDDY
--->వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సహా తొమ్మిది పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని ప్రముఖ ఆంగ్ల వారపత్రిక ‘ఇండియా టుడే’ విశ్లేషించింది. ‘ఎన్నికల తర్వాత సంకీర్ణ సర్కారు ఏర్పాటే లక్ష్యంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే మిత్రుల అన్వేషణలో పడ్డాయి. ఎన్నికల అనంతరం బలమైన కూటమిగా అవతరించడానికి కావాల్సిన సంఖ్యా బలాన్ని కూడగట్టుకునే కసరత్తును ఆరంభించాయి’ అని పేర్కొంటూ పత్రిక తాజా సంచిక ముఖచిత్ర కథనం ప్రచురించింది. ఈ 9 పార్టీలు ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించడమే గాక కేంద్రంలో సర్కారు ఎవరిదనేది ఆ పక్షాల సారథులే నిర్ణయిస్తారన్నది కథనం సారాంశం. జాతీయ రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న ములాయంసింగ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, ఎం.కరుణానిధి, జె.జయలలిత, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్, జగన్‌మోహన్‌రెడ్డిలను ప్రస్తావిస్తూ ముఖచిత్ర కథనంలో వారి ఫొటోలను ప్రచురించారు. జాతీయ రాజకీయ విశ్లేషకుల్లో మారిన దృక్పథాన్ని ప్రతిబింబిస్తూ, వైఎస్సార్‌సీపీని బలమైన రాజకీయ శక్తిగా గత రెండేళ్లలో పలు మీడియా కథనాలు పలుసార్లు అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ పరంపరలోనే ‘ఇండియాటుడే’ తాజా కథనం ఉండటం గమనార్హం.

అనామకుడు బాబు!

దేశంలోని ఏడు ప్రధాన రాష్ట్రాలకు చెందిన 9 మంది రాజకీయ ప్రముఖులే కేంద్రంలో ఎన్నికల తర్వాత రాజకీయాలను శాసిస్తారని, ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున జగన్ ఆ భూమికను పోషిస్తారని కథనంలో పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని పదేపదే చెప్పుకునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేరు కూడా ఈ కథనంలో లేదు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాల నుంచి పాలక, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలిద్దరి ప్రస్తావనా కథనంలో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కేవలం వైఎస్సార్‌సీపీని, జగన్‌ను మాత్రమే ప్రస్తావించారు. 

యువ సంచలనం!

రాష్ట్రాలవారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్, యూపీ, బీహార్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో తొమ్మిది రాజకీయ పార్టీలు కీలక శక్తులుగా ఉన్నాయని కథనం వివరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, యూపీ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, మహారాష్ట్ర నుంచి ఎన్సీపీ అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్, బీహార్ నుంచి జనతాదళ్ (యునెటైడ్) అగ్ర నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, తమిళనాడు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జె.జయలలిత, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, పశ్చిమ బెంగాల్ నుంచి ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా నుంచి బిజూ జనతాదళ్ సారథి, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను కేంద్ర రాజకీయాల్లో నిర్ణాయక పాత్రధారులుగా కథనం అభివర్ణించింది. వీరిలో మిగతా ఎనిమిది మందీ దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ సంకీర్ణ రాజకీయాల్లో ఆరితేరిన ఉద్ధండులు కాగా జగన్ ఒక్కరే నవ యువ సంచలనం కావడం గమనార్హం.

బలీయ శక్తి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత బలీయమైన రాజకీయ శక్తిగా శరవేగంగా ఎదుగుతోందని ఇండియాటుడే తాజా ముఖచిత్ర కథనం పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో పార్టీ చాలా పటిష్టంగా కన్పిస్తోందని వివరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఓటర్లు క్రమేపీ వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ వైపు మళ్లుతున్నారని విశ్లేషించింది. ఈ ప్రాంతంలో పలువురు ప్రముఖ నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరారని ప్రస్తావించింది. ‘‘జగన్‌మోహన్‌రెడ్డికి బెయిల్ నిరాకరించి 2012 మే 27 నుంచీ జైల్లోనే ఉంచినా.. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యేలతో పాటు యువ ఔత్సాహిక నేతలు ఆయనను కలిసేందుకు భారీ సంఖ్యలో చంచల్‌గూడ జైలు ముందు బారులు తీరుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనువుగా మలచుకోవడంలో టీడీపీతో పాటు ఇతర అన్ని పార్టీల కంటే వైఎస్సార్‌సీపీయే చాలా ముందుంది’’ అంటూ విశ్లేషించింది. ‘‘జగన్ జరిపిన విసృ్తత ఓదార్పు యాత్రను ఆయన అరెస్టు ద్వారా ప్రభుత్వం నిరోధించింది. అయినా, తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అసంపూర్తిగా వదిలిన అజెండాను పూర్తి చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తన సోదరి షర్మిలను జగన్ నియోగించారు. ఆ మేరకు ఆమె అత్యంత కష్టతరమైన పాదయాత్ర సాగిస్తున్నారు’’ అని పేర్కొంది. 

నూతన చారిత్రిక దశ!
వాస్తవానికి ‘ఇండియాటుడే’ ముఖ చిత్ర కథనం ఓ కొత్త చారిత్రిక దశను పరోక్షంగా ప్రస్తావించింది. ఆరున్నర దశాబ్దాలుగా నిత్యం పరిణామానికి గురవుతూ వస్తున్న మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఓ కొత్త దశకు చేరుకుంది. నెహ్రూ, ఇందిర, జయప్రకాష్ నారాయణ్ (లోక్ నాయక్) తదితరుల కాలం ఇప్పుడు చరిత్రలో ఉజ్వల ఘట్టంగా మాత్రమే మిగిలింది. బహుశా ఇకముందు మన దేశానికి జాతీయ స్థాయిలో కేంద్రీకృత నాయకత్వం గానీ, సారథ్యంగానీ ఉండకపోవచ్చు. ఈ పరిస్థితి ఒక్కనాడే వచ్చిపడింది కాదు. వాస్తవానికి లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, వీపీ సింగ్, ఐకే గుజ్రాల్, దేవె గౌడ, పీవీ, మన్మోహన్ సింగ్ లాంటి నేతలు ప్రధాన మంత్రులు కాగలగడం చూస్తేనే మన ప్రజాస్వామ్యం తీరుతెన్నుల్లో వచ్చిన మార్పు కళ్లకు కడుతుంది. ఇన్నాళ్లకు ఇది తిరుగులేని ధోరణిగా స్థిరపడింది. ప్రాంతీయ స్థాయిలో జనహృదయ విజేతలుగా ఆవిర్భవించే నేతలే ఇకపై జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తారు. ‘ఇండియా టుడే’ కథనం సైతం ఇదే విషయం చెప్తోంది. నిజానికి ఈ క్రమం 1960 దశకం చివర్లోనే మొదలయింది. సోషలిస్ట్ దార్శనికుడు రామ్ మనోహర్ లోహియాను ఈ క్రమానికి మంత్రసానిగా చెప్పవచ్చు. దక్షిణ భారత దేశంలో పుట్టిన సంస్కరణ ఉద్యమాలూ, ఉత్తర భారత దేశంలో తలెత్తిన నూతన చేతనా ఈ క్రమాన్ని చెక్కుతూ పోయాయి. ఈవీఆర్ నుంచి ఎంజీఆర్ వరకూ, కర్పూరీ ఠాకూర్ నుంచి మాయావతి వరకూ, ఎన్టీర్ నుంచి వైఎస్సార్ వరకూ ఎందరో జనహృదయ విజేతలు ఈ క్రమం లోతుగా వేళ్లూనుకోడానికి కారకులయ్యారు. తాజాగా ఈ జాబితాలో చేరిన తెలుగు నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియా టుడే కథనం ఆ మాటే చెప్తోంది. 
Share:

అచ్చం నాన్నలా..

ఆ మాట, ఆ హావభావం మహానేత రాజన్నను కళ్లకు కడుతోంది.. ఆ పట్టుదల, ఆ సంకల్ప దీక్ష జననేత జగనన్నను తలపిస్తోంది.. ఎండ మండుతున్నా.. వడగాడ్పులు వీస్తున్నా..తరగని ఉత్సాహం, చెదరని ఉద్వేగంతో దీక్షాదక్షురాలై షర్మిల ముందుకు సాగుతోంది. కిరణ్ సర్కార్ కిరాతక చర్యకు సాగునీరందక బీడువడిన నేలమ్మను చూసి ఆమె కళ్లు చెమర్చాయి. ఆ పొలాల్లోనే బసచేసి.. ‘జగనన్న వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు.. నీ గుండెల్లో జలధారలు నింపి సిరులు పొంగిస్తాడ’ంటూ ఆమె ఓదార్చింది.

                                                                                 ముదినేపల్లి/గుడ్లవల్లేరు : భానుడి భగభగలు, వడగాడ్పులు ఆమె సంకల్పాన్ని అడ్డగించలేకపోయాయి. మండుటెండను సైతం లెక్కచేయక అలుపెరుగని బాటసారిగా ముందుకు సాగుతున్న షర్మిలను చూసి ప్రతి ఒక్కరూ మహానేత వైఎస్‌ను గుర్తు తెచ్చుకున్నారు. 

సాగులేక వట్టిపోయిన డెల్టా భూముల్లో అడుగులు వేస్తూ తీవ్ర వేదనకు గురైన ఆమె తీరు ఆ రైతు బాంధవుడ్ని కళ్లకు కట్టింది. బీడువడిన పొలాలకు నీరిచ్చి, ఎండుతున్న పల్లెకు ప్రాణంపోసిన ఆ మహనీయుని తనయ రాకతో ఊళ్లకు ఊళ్లే ప్రణమిల్లాయి. ‘జగనన్న త్వరలోనే వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు’ అంటూ అన్నదాతలకు భరోసానిస్తూ ఆమె ‘మరో ప్రజాప్రస్థానం’ ముందుకు సాగింది. మోడువారిన నేలతల్లి ఒడిలోనే ఆమె శుక్రవారం బస చేసి తన పల్లె పక్షపాతాన్ని చాటారు. 

గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలం కూరాడ నుంచి కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం చినపాలపర్రు వరకు శుక్రవారం షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సాగింది. కూరాడ, విన్నకోట, సంఘర్షణపురం, పెనుమల్లి, సింగాపురం, గురజ, ముదినేపల్లి, చినపాలపర్రు గ్రామాల్లో పాదయాత్ర సాగింది. బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా విన్నకోటలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సంఘర్షణపురంలో అంబేద్కర్ విగ్రహానికి నమస్కరించారు. 

విన్నకోటలో రచ్చబండ నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. రాత్రి ముదినేపల్లిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చిరంజీవిలపై అనేక అవినీతి, అక్రమార్జన ఆరోపణలు ఉన్నా సీబీఐ స్పందించడంలేదని, ప్రజల మనిషి జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష సాధిస్తున్నారని ఆమె విమర్శించారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చంద్రబాబును ప్రస్తావిస్తూ ‘మా దొంగల్లుడు సినిమా ఇక ఆడబోదు’ అని ఎద్దేవా చేశారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పాతూరి సీతారామాంజనేయులు తొమ్మిది గ్రామాలకు చెందిన 800 మంది అనుచరులతో షర్మిల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పలు గ్రామాల్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖులు వైఎస్సార్ సీపీలో చేరారు. 

షర్మిలను కలసిన మాజీ ఎమ్మెల్యే రాజబాబు

కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజారామచందర్ (రాజబాబు) విన్నకోటలో షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ మరణంతోనే తన రాజకీయ జీవితం అంతమైపోయిందని, ఆయన తనకు ఇచ్చిన ప్రాధాన్యతను ఎప్పటికీ మరువలేనని అన్నారు. వైఎస్ తనయ ఎండను సైతం లెక్కచేయక ప్రజలను కలుసుకునేందుకు, వారి కష్టాలు తెలుసుకునేందుకు సాహసవంతమైన పాదయాత్రను చేపట్టిందని అన్నారు. 

వెంట నడిచిన నేతలు

షర్మిల పాదయాత్రలో ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ పరిశీలకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), కైకలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ దూలం నాగేశ్వరరావు, పెడన నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఉప్పాల రామ్‌ప్రసాద్, హైకోర్టు న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు, పోసిన చెంచురామారావు, మాజీ ఎమ్మెల్యేలు ముసునూరి రత్నబోస్, ఎర్నేని రాజారామచందర్, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వేజండ్ల శివశంకరరావు,ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ గొల్ల వరప్రసాద్, అబ్దుల్ ఖాదర్, వడ్లమూడి నాని తదితరులు పాల్గొన్నారు
Share:

Congress -TDP Rebal MLAs wrote a letter to Speaker@ysrcpsakshi.blogspot.in

స్పీకర్‌కు కాంగ్రెస్, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ
ప్రజల ఆకాంక్షల మేరకే పార్టీలతో విభేదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశాం
జనం తరఫున పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌తో చేయి కలిపాం
మా సభ్యత్వాలను రద్దు చేసి, తక్షణమే ఖాళీ అయ్యే స్థానాలను నోటిఫై చేయండి
మా పదవులు పోవాలి, కానీ ఎన్నికలు రాకూడదు.. ఇదే కాంగ్రెస్, టీడీపీల కుట్ర 
స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గరన్న ఉద్దేశంతోనే ఈ విజ్ఞప్తి 

 హైదరాబాద్:అవిశ్వాస తీర్మాన సమయంలో తమ పార్టీలతో విభేదించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందున తమ శాసనసభ్యత్వాలను రద్దు చేసి, ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు శుక్రవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు బహిరంగ లేఖ రాశారు. క రెంట్ కోతలు, చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా నిరవధిక దీక్షలో పాల్గొంటున్న ఆ ఎమ్మెల్యేలు శుక్రవారం దీక్షా వేదిక వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాము స్పీకర్‌కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. 

‘ఈ ప్రభుత్వంపై ప్రజలందరి సాక్షిగా, శాసనసభ సాక్షిగా మా పార్టీలతో విభేదించాం. ప్రజల తరఫున పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్‌తో చేయి కలిపాం. మా శాసనసభ్యత్వాలను తక్షణమే వదులుకునేందుకు సిద్ధపడ్డాం. అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం మాకు జుగుప్స కలిగిస్తోంది. మా శాసనసభ సభ్యత్వాలు పోవాలి కానీ మళ్లీ ఎన్నికలు జరగరాదన్న కుట్రపూరిత రాజకీయ వ్యూహాన్ని కాంగ్రెస్, తెలుగుదేశం అమలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం. మా సభ్యత్వాల ర ద్దును తక్షణమే ప్రకటించడంతో పాటు తద్వారా ఖాళీ అయ్యే స్థానాలను నోటిఫై చేయాలని కోరుతున్నాం. ఆ శాసనసభ స్థానాలకు సెక్షన్ 151 (ఏ) ప్రకారం ఎన్నికల కమిషన్ వెంటనే ఎన్నికలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నాం..’’ అని ఆ లేఖలో స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. 

సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు (బొబ్బిలి), జోగి రమేష్ (పెడన), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), పేర్ని నాని (మచిలీపట్నం), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి (కాకినాడ సిటీ), ఎం.రాజేష్‌కుమార్ (చింతలపూడి), బి.శివప్రసాద్‌రెడ్డి (దర్శి), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు), తెలుగుదేశం ఎమ్మెల్యేలు టి.వనిత (గోపాలపురం), ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లి), వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం), పి.సాయిరాజ్ (ఇచ్ఛాపురం), ఎన్.అమరనాథ్‌రెడ్డి (పలమనేరు) స్పీకర్‌కు రాసిన లేఖలో సంతకాలు చేశారు. తామంతా నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని.. పదవులు పోతాయని తెలిసినా ప్రజల తర పున నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశామని పేర్కొన్నారు. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అరకొరగా కరెంట్ సరఫరా చేస్తూనే ఇంత అడ్డగోలుగా చార్జీలు పెంచగలుగుతోందంటే.. అందుకు కారణం చంద్రబాబు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమేనని దుయ్యబట్టారు. ఐఎంజీ, ఎమ్మార్ కేసులలో తనపై విచారణ జరగకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేసుకునేందుకే చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై అవిశ్వాసం సమయంలో ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం వల్లే ప్రభుత్వం ఇంతకు తెగించిందని విమర్శించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీలు మమ్మల్ని అనర్హుల్ని చేయాలి కానీ.. ఎన్నికలు రాకూడదని నీతిమాలిన డ్రామాలకు తెరలేపుతున్నాయని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వరకూ అనర్హత ప్రకటించకపోతే.. ఇక ఎన్నికలు నిర్వహించనక్కర్లేదన్నది ఆ రెండు పార్టీల దురాలోచన అని తూర్పారపట్టారు. స్పీకర్ స్థానంలో ఉన్నవారు ఏ పార్టీకి చెందని వారని, ఎవరి ఒత్తిడులకు లొంగరన్న ఉద్దేశంతో తాము ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నట్టు విలేకరుల సమావేశంలో జోగి రమేష్ తెలిపారు.

ఎన్నికలు జరిపితే ఎవరు కరెక్టో తేలిపోతుంది..: ఎన్నికలకు తాము సిద్ధమని, కాంగ్రెస్, టీడీపీ సిద్ధమేనా అని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. ‘‘జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన పోటీ చేయడానికి మేం సిద్ధం. కాంగ్రెస్, టీడీపీలు వేర్వేరుగా పోటీ చేసినా, ఉమ్మడిగా పోటీ చేసినా ప్రజా క్షేత్రంలో వారిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ధైర్యం, ప్రజలపై నమ్మకం ఉంటే ఎన్నికలు జరిపించండి. మీ బలం ఏంటో, జగన్ శక్తి ఎంతో తేలిపోతుంది’’ అని సవాల్ చేశారు. తమ నియోజకవర్గ ప్రజలపై విపరీతంగా పన్నుల భారం మోపుతున్న కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తమ పదవులు పోతాయని తెలిసీ ప్రజల కోసం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్‌రెడ్డి గుర్తు చేశారు. అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు తెలిపి ఉంటే ఈ ప్రభుతం విద్యుత్ చార్జీలను పెంచి ప్రజలపై భారం వేసే అవకాశం ఉండేదే కాదన్నారు. చార్జీల పెంపులో చంద్రబాబుదే ఎక్కువ బాధ్యత అని స్పష్టంచేశారు. ఎన్నికలు జరిపితే ప్రజాక్షేత్రంలో ఎవరు కరెక్టో తేలుతుందన్నారు. 
Share:

Cong., TDP to blame for the present power crisis


Hyderabad, April 2, 2013: Blaming the State Government and main opposition TDP for the hike in power charges, YSRCP has said that it will voice the feelings of the people through agitation programmes.  
Launching the Current Satyagraha, the party honorary president YS Vijayamma, along with MLAs and MLCs at the New MLA quarters, said: "had the TDP voted in favour of the no confidence motion the Congress government would not have increased the power tariff.  
TDP which sided with the government during the assembly session is now sitting on dharnas which convey nothing."   
The government has imposed a burden of Rs 32,000 crores on the people in the form of hike in tariff and surcharges, she said.  
On one hand there is no proper power supply and on the other, there is a steep hike in power charges, she said. Farmers are committing suicides as their crops are being damaged as they could not draw water from borewells due to lack of power.  
YSR had given free power to farmers as he was aware of the needs of farmers. The free power schemes which went well during YSR regime was deflated by the Kiran Kumar Reddy government, she said. 
The poor cannot pay the power bills as they are doubled and there is every need for the government to take care of the hike, she said.  
During the past three to five years, the government has failed miserably to address the problems of the people and has burdened people with taxes, increase of fares and charges.  
While the government revenue has gone up drastically, the hike in bus fares, water charges, municipal taxes and power charges has no meaning, she said.  
For the past three years YS Jagan Mohan Reddy has been holding dharnas on people's issues and has been with the people.  
Chandrababu Naidu publishing black paper on power crisis has no meaning as TDP did not move a no confidence motion, nor it supported the one moved by other opposition parties, she said.  
Naidu claiming that power sector was well during TDP rule is rubbish as there were 18-20 hours of power cuts and he has increased power tariff eight times in nine years. This government is emulating him and has increased charges four times in four years, she said.  
Chandrababu Naidu has shattered the power sector in the state and encouraged private participation heavily by signing 23 MoUs without proper verification.   
Earlier, they paid tributes to YSR at the Punjagutta and paid homage to the martyrs of Basheerbagh police firing.
Share:

Press Councill Of India Fires on Andrajyoti, Yellow Journalism....


- మహిళల గురించి రాసేటప్పుడయినా వివరణ తీసుకోరా?
- ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగ్రహం
- మీ లెసైన్స్ రద్దు చేయాలని ఆర్‌ఎన్‌ఐని కోరతాం
- డబ్బునే గౌరవిస్తున్నారని చైర్మన్ కట్జూ వ్యాఖ్య
- క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు
- వివరణలు ప్రచురించని ‘ఈనాడు’కూ అక్షింతలు
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరణను ప్రచురించాలని ‘ఈనాడు’కు ఆదేశం
 హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మండిపడింది. ఆ పత్రికలో వస్తున్న వార్తలు ప్రజలను, ముఖ్యంగా మహిళలను అప్రతిష్టపాలుచేసే విధంగా ఉన్నాయని, సర్క్యులేషన్ పెంచుకునేందుకు సంచలనాలు సృష్టించాలన్న ఆలోచనతో పదేపదే అపరాధిగా మారుతోందని కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. దక్షిణ భారతదేశంలోని పత్రికలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అందిన ఫిర్యాదులపై కట్జూ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం జూబ్లీహాల్‌లో విచారణ జరిపింది. హోమ్‌సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ కామేశ్వరి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా కట్జూ ఆంధ్రజ్యోతి వ్యవహారశైలిని ఆక్షేపించారు.

‘‘ఈ దేశంలో కొన్ని పత్రికలు సర్క్యులేషన్, సంచలనాల కోసం ప్రజలను, మహిళలను ఎలా అప్రతిష్టపాలు చేస్తున్నాయనేందుకు ఈ కేసు ఒక ఉదాహరణ. ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయి. ఆంధ్రజ్యోతిపై క్రిమినల్ కేసు నమోదుకు సంబంధిత కోర్టును ఆదేశిస్తున్నా. పోలీసులు కూడా విచారణ జరపాలి. పత్రిక లెసైన్స్‌ను రద్దు చేయాలని రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ)కు సిఫారసు పంపుతాం... ’’ అని పేర్కొన్నారు. కమిటీ విచారణ జరిపిన 19 ఫిర్యాదుల్లో ఆరు ఆంధ్రజ్యోతి పత్రికపైనే రావడంతో కమిటీ సభ్యులు కూడా ‘‘అన్నీ ఆంధ్రజ్యోతిపైనేనా? ఆ పత్రిక జర్నలిజం నైతిక విలువలను ఉల్లంఘిస్తోంది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. డీవీవీ రామకృష్ణాచార్యులు, డాక్టర్ ఎ.గాయత్రీదేవిల ఫిర్యాదును పరి శీలించిన కట్జూ స్పందిస్తూ ‘‘ఏ ఆధారాలూ లేకుండా ప్రజలను అప్రతిష్టపాలు చేస్తారా?’’ అని ఆంధ్రజ్యోతి తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు.

ప్రకటనలు ఇవ్వొద్దని డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టయిజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ(డీఏవీపీ)కి సిఫారసు చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ చేసిన ఫిర్యాదుపై విచారిస్తూ.... షోకాజ్ నోటీసుకు వివరణ ఎందుకు ఇవ్వలేదని ఆంధ్రజ్యోతి న్యాయవాదిని కట్జూ ప్రశ్నించారు. అందుకు ఆయన సమాధానమిస్తూ, తమ ఎడిటర్ విదేశాల్లో ఉన్నందున కౌంటర్ వేయలేకపోయామని చెప్పారు. ‘‘మాకు వివరణలు చెప్పొద్దు. మేం దానికి అనుమతించం. అయినా మేము 11 నెలల క్రితం ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడానికి, మీ ఎడిటర్ వారం క్రితం విదేశాలకు వెళ్లడానికి సంబంధం ఏమిటి?’’ అని కమిటీ సభ్యులు నిలదీశారు.

వివరణ ప్రచురించాల్సిన బాధ్యత లేదా?
‘‘విచారణ సంస్థ చేస్తున్న దర్యాప్తు గురించి రాస్తూ... ఫలానా కేసులో ఫలానా వారిని ప్రశ్నిస్తారని ఒకసారి, ప్రశ్నించరని మరోసారి రాయడం ఎందుకు?’’ అని ఈనాడు పత్రిక యాజమాన్యాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. ఓఎంసీ కేసులో కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీబీఐ ప్రశ్నిస్తుందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించిందని, తమ పార్టీ అధ్యక్షుడి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఆ కథనంపై వివరణ ప్రచురించాలని ఆ పత్రిక యాజమాన్యాన్ని కోరినా ప్రచురించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీఎన్‌వీ ప్రసాద్ చేసిన ఫిర్యాదును ప్రెస్ కౌన్సిల్ విచారించింది.

ఈ సందర్భంగా ఈనాడు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందని రాశామని, ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని అన్నారు. ఈ వాదనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు న్యాయవాది శ్రీరాం విభేదించారు. ఆ కథనంలో పదేపదే కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి అని రాశారని, ఎంపీ అంటే రాజకీయాలకు సంబంధం ఎందుకు ఉండదని, అందునా ఆయన పార్టీ అధ్యక్షుడని కౌన్సిల్ కమిటీకి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడొకరు మాట్లాడుతూ... వివరణ ఇచ్చినప్పుడు ప్రచురించాల్సిన బాధ్యత లేదా? అని ఈనాడు న్యాయవాదిని ప్రశ్నించారు. ‘‘మీరు రాసిన వార్త జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బ తీసింది కదా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఇంతకీ మీరు రాసిన వార్త నిజమేనని రుజువైందా?’’ అని మరో సభ్యుడు ప్రశ్నించగా, లేదని ఈనాడు న్యాయవాది ఒప్పుకున్నారు.

వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో వివరణ పంపాలని, దాన్ని ‘ఈనాడు’ తప్పనిసరిగా ప్రచురించాలని కమిటీ ఆదేశించింది. తమిళనాడు ప్రభుత్వంపై దినభూమి ఎడిటర్ ఫిర్యాదును జస్టిస్ కట్జూ విచారిస్తూ ‘30 మంది పోలీసులు రాత్రిపూట గోడదూకి ఇంట్లోకి వెళ్లి ఫిర్యాదుదారుడిని అరెస్టు చేస్తారా? వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? చార్జిషీటు వేసి జైలుకెందుకు పంపలేదు? అలా పంపలేకపోతే రాజీనామా చేయండి’ అని తమిళనాడు ప్రభుత్వం వైఖరిపై ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం కట్జూ మాట్లాడుతూ జర్నలిస్టులకు కనీస విద్యార్హతపై ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు శ్రవణ్‌గార్గ్ నేతృత్వంలోని కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుందని, దీన్ని పూర్తిస్థాయి ప్రెస్‌కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలని అభిప్రాయపడ్డారు.

Share:

YSRCP-Naidu-YSR Regimes-FactSheet











Share:

Maroprajaprastanam at Krishna District

షర్మిల పాదయాత్ర.. జైత్రయాత్రను తలపిస్తోంది.. జగనన్న సంధించిన బాణంగా ఆమె జనం గుండెల్లోకి దూసుకుపోతోంది.. వారి ఆప్యాయతలు, ప్రేమానురాగాలు, ఆశీస్సులు, శుభాకాంక్షలు అందుకుంటూ ముందుకు సాగుతోంది.. తమ కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, ఆవేదనలు తెలుసుకుంటూ.. ఓదార్చుతూ.. ఈ బాధలు ఇంకెన్నాళ్లో ఉండబోవంటూ భరోసానిస్తున్న ఆమెకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రజాకంటక పాలనకు ఇక చరమగీతం పాడినట్లేనన్న విజయోత్సాహం పొంగిపొర్లేలా ఆమె వెంట సైనికులై కదంతొక్కుతున్నారు. 



 పెడన/గుడ్లవల్లేరు : షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు ఊరూవాడా కదిలివస్తోంది. చిన్నాపెద్దా, ఆడామగా వెంట నడుస్తున్నారు. రాజన్నను తలపిస్తూ.. జగనన్న వాణిని వినిపిస్తూ ఆమె ముందుకు సాగుతుంటే జనం తమ కష్టాలు గట్టెక్కుతాయన్న భరోసాతో యాత్ర వెంట పరుగులు పెడుతున్నారు. పింఛను రాక వేదన చెందుతున్న వృద్ధుల్ని, ఆరోగ్య శ్రీ సేవలందక ఆందోళన చెందుతున్న అభాగ్యుల్ని, ఉపాధి లేక ఆవేదనకు గురవుతున్న కూలీల్ని, ఫీజురీయింబర్స్ మెంట్ అందక చదువు సాగేదెలా అని దిగులుగా ఉన్న విద్యార్థుల్ని, నిరుద్యోగం సతమతమవుతున్న యువతను, ఈ నెల ఇల్లు గడపడమెలా అని దిగాలుగా ఉన్న మహిళల్ని, వెన్ను విరిగే కష్టనష్టాలతో కుంగిపోతున్న రైతన్నను పలకరిస్తూ.. వారి మనసుకు ఊరటనిస్తూ.. భవితమనదేనంటూ ధైర్యాన్ని నూరిపోస్తూ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలపిస్తోంది. ఆనాడు ప్రజా ప్రస్థానంలో రాజన్న ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకున్నారో.. ఈ మరో ప్రజా ప్రస్థానంలోనూ ఆయన బిడ్డ చెబుతున్న మాటను అలాగే అమలుచేస్తారని జనం విశ్వసిస్తున్నారు. తమ బతుకుల్లో సరికొత్త వెలుగులు అతిత్వరలోనే వస్తాయంటూ ఈ పాదయాత్రను జైత్రయాత్రలా మార్చేస్తున్నారు.

జిల్లాలో షర్మిల పాదయాత్ర గురువారం పెడన నియోజకవర్గం నుంచి గుడివాడ సెగ్మెంటులోని గుడ్లవల్లేరు వరకు సాగింది. మండే ఎండను సైతం లెక్కచేయకుండా ఆమె ముందుకు కదులుతుంటే.. జనం కూడా అంతే ఓపికగా ఆమె రాక కోసం నిరీక్షిస్తూ స్వాగతం పలికారు. షర్మిలను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు యువత, మహిళలు పోటీపడ్డారు. 

స్థానిక సమస్యల ఏకరువు
యాత్రలో భాగంగా వడ్లమన్నాడు గ్రామంలో నిర్వహించిన రచ్చబండలో మహిళలు, వృద్ధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. మంచినీటి కొరత, కరెంటు కోత, కరెంటు బిల్లుల మోత, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్యల గురించి పలువురు షర్మిలకు వివరించారు. దారిలో వేమవరం వద్ద కొండలమ్మ అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. అర్చకులు పూజలు చేసి షర్మిల పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని దీవించారు. గుడ్లవల్లేరులోని వైఎస్ వారధిపై ఉన్న రాజన్న విగ్రహానికి పూలమాల వేసి ఆమె అంజలి ఘటించారు. గుడ్లవల్లేరులో గురువారం రాత్రి నిర్వహించిన బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ రాజన్న రాజ్యం తెచ్చేందుకు జగనన్న చేస్తున్న ప్రయత్నానికి మనమంతా అండగా నిలవాలని కోరారు.

పెడన నేతల ఆత్మీయ వీడ్కోలు.. కొడాలి నాని ఘన స్వాగతం
పెడన నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తిచేసుకుని గుడివాడ నియోజకవర్గంవైపు కదిలిన మరోప్రజాప్రస్థానం యాత్రకు పెడన నేతలు ఆత్మీయ వీడ్కోలు పలకగా, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఘన స్వాగతం పలికారు. పెడన నియోజకవర్గ కో ఆర్డినేటర్లు వాకా వాసుదేవరావు, ఉప్పాల రామ్‌ప్రసాద్‌లు పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల ముఖ్యనేతలను నడుపూరు గ్రామంలో బస చేసిన షర్మిలకు పరిచయం చేశారు. అనంతరం అక్కడి నుంచి మొదలైన పాదయాత్రకు కొద్ది దూరంలోనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తన అనుచరులు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి షర్మిలకు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌కు చెందిన రాజస్థాన్ తీన్‌మార్‌పార్టీ, గుడ్లవల్లేరు, కుచ్చికాయలపూడి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక డప్పుల దళంతో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. దారిపొడవున పూలవర్షం, బాణాసంచా కాల్పులతో సందడిగా మారింది. పెడన నియోజకవర్గంలోని నడుపూరు నుంచి మొదలైన పాదయాత్ర రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, పద్మాలపాలెం, బలరాంపురం, కౌతవరం, గుడ్లవల్లేరు, కూరాడ వరకు సాగింది.

షర్మిలతో నడిచిన లక్ష్మీపార్వతి
షర్మిలను ఎన్టీఆర్ సతీమణి నందమూరు లక్ష్మీపార్వతి కలిశారు. కొద్ది దూరం ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ పరిశీలకుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), రాష్ట్ర పార్టీ ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర లీగల్‌సెల్ కో ఆర్డినేటర్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు(సీఎన్ రావు), పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), పెడన నియోజకవర్గ కో ఆర్డినేటర్లు ఉప్పాల రామ్‌ప్రసాద్, వాకా వాసుదేవరావు, వైఎస్సార్ సేవాదళ్ కన్వీనర్ మావులేటి వెంకట్రాజు, తిరువూరు కో ఆర్డినేటర్ వల్లభాయ్, కైకలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు వేజండ్ల శివశంకరరావు, ఉప్పాల రాము, గొరిపర్తి రవికుమార్, తుమ్మా శ్రీనివాసరావు, మండలి హనుమంతరావు, డాక్టర్ కొసరాజు వెంకట్రాది చౌదరి తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు



Share:

ఎవరికీభిక్షం? ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీల ప్రకటనపై విజయమ్మ ఆగ్రహం

పెంచిన చార్జీలు తగ్గించేదాకా దీక్ష ఆపే ప్రసక్తే లేదు..
రూ.6344 కోట్లు పెంచి..రూ.830 కోట్లు తగ్గిస్తారా?
200 యూనిట్లు దాటి వాడేవారంతా క్యాపిటలిస్టుల్లా కనిపిస్తున్నారా?
రైతులకు 3 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు.. దానిపై మాట్లాడరేం?
మూతపడిన పరిశ్రమలపైనా నోరెత్తలేదు
మా పోరాటం ఆగదు.. బంద్ యథావిధిగా జరుగుతుంది

సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్ర ప్రజలపై రూ.6,344 కోట్ల మేర విద్యుత్ చార్జీల భారం వేసి 830 కోట్ల రూపాయలు తగ్గిస్తానని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్తున్నారని, ఆయన ఎవరికి భిక్షం పడేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు కొంతమేర తగ్గించినట్లు గురువారం ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్దిసేపటికి రాత్రి 9 గంటలకు ఆమె కరెంటు సత్యాగ్రహ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మంత్రులతో సమావేశమై విద్యుత్ చార్జీలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇంకా ఏమో చెబుతారని అనుకున్నామని, కానీ ఆయన ప్రకటన ఏ మాత్రం హర్షణీయంగా లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ముందు 6,344 కోట్ల రూపాయల భారం వేయాల్సిందిగా తానెక్కడ చెప్పానని ముఖ్యమంత్రి అనడం విడ్డూరంగా ఉందని ఆమె అన్నారు.

వారు క్యాపిటలిస్టులా: 150 నుంచి 200 యూనిట్లు వాడుకునే విద్యుత్ గృహ వినియోగదారులు కాక మిగతా వారందరినీ క్యాపిటలిస్టులుగా(పెట్టుబడిదారులు) ముఖ్యమంత్రి పేర్కొనడం గర్హనీయమని విజయమ్మ అన్నారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారిని కూడా క్యాపిటలిస్టులు అన్నారంటే ఏమనాలో తెలియడం లేదన్నారు. రైతులకు పల్లెల్లో రెండు మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వడం లేదని, దాని గురించి ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడలేదని విమర్శించారు. పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూత పడ్డాయని, వాటి గురించి ఒక్క మాటా చెప్పలేదన్నారు. అంతవరకు దీక్ష ఆగదు: పెంచిన విద్యుత్ చార్జీలను మొత్తంగా తగ్గించాలనేది తమ పార్టీ డిమాండ్ అనీ, అప్పటి వరకూ తాము చేస్తున్న దీక్ష కొనసాగుతుందని విజయమ్మ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపునిచ్చిన విధంగా శుక్రవారం నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమం, 9న బంద్ యథావిధిగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆమె కోరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆనాటి పరిస్థితులే ఉన్నందున దానికి గుర్తుగా 9న నిర్వహిస్తున్న బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున వైఎస్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి కార్యకర్తలు కనీసం రెండు కిలోమీటర్లు పాదయాత్రలు చేసి బంద్ నిర్వహించాలని పేరు పేరునా కోరుతున్నానని అన్నారు.

ప్రజలే బుద్ధి చెప్తారు: సీఎం ప్రకటనకు ముందు దీక్షా శిబిరం వద్ద విజయమ్మ.. మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం దిగిరాకపోతే విద్యుత్ చార్జీల అంశంపై తమ ఆందోళన ప్రజా క్షేత్రంలోకి వెళుతుందని చెప్పారు. ఇది మోయలేని భారం కనుక తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ప్రజల పక్షాన తమ పార్టీ కూడా అదే కోరుకుంటోందని తెలిపారు. అందరి అభిమతానికి భిన్నంగా ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రజలు పాలకులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పది సార్లు పెంచి ఒక్క సారి తగ్గించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వేలాది కోట్ల రూపాయల కరెంటు చార్జీల భారం వేసి వంద లేదా రెండు వందల కోట్ల రూపాయలు తగ్గిస్తామంటే సహించేది లేదని విజయమ్మ అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ఏకపక్షంగా ఉందని కాంగ్రెస్ వారే కొందరు చె బుతూ ఇది మంచిది కాదనే అభిప్రాయంతో ఉన్నారని, వారంతా తమ మాదిరిగా ఆందోళన చేస్తే బాగుంటుందని విజయమ్మ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుగానీ, కాంగ్రెస్‌గానీ వైఎస్‌ను టార్గెట్ చేసి మాట్లాడటమే వారి పనిగా ఉందే తప్ప ప్రజా సమస్యలు వారికి పట్టవని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

టీడీపీకి అర్హత లేదు: బషీర్ బాగ్ ఉదంతంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న టీడీపీకి కరెంటు ఉద్యమం చేసే నైతిక అర్హత అసలు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి మద్దతునిచ్చి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికే టీడీపీ ఆందోళన చేస్తోందన్నారు. తక్కువ ధరకు బొగ్గు లభిస్తున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రభుత్వాన్ని టీడీపీ ఎందుకు ప్రశ్నించదని ఆమె అన్నారు. గ్యాస్ లభ్యమవుతున్న ధర కన్నా ఎక్కువ ధరకు కొంటున్నా ఎందుకు టీడీపీ కిమ్మనడం లేదన్నారు.

ఆదాయం పెరిగినా సబ్సిడీ ఇవ్వరా?: సోమయాజులు

రాష్ట్ర ఆర్థిక ఆదాయ వనరులు రూ.43 వేల కోట్లు పెరిగినా విద్యుత్ రంగానికి అదనంగా ఇచ్చే సబ్సిడీ రూ. 200 కోట్లేనా? అని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు ధ్వజమెత్తారు. సత్యాగ్రహం దీక్షా శిబిరం వద్ద ఆయన కొణతాల రామకృష్ణతో కలిసి మీడి యాతో మాట్లాడారు. గత మూడేళ్లుగా రాష్ర్ట ప్రభుత్వం ఇంధన సర్‌చార్జి రూపంలో ప్రజలపై రూ.18 వేల కోట్ల భారం వేసిందని, మొత్తం రూ.30 వేల కోట్లు విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేశారని చెప్పారు. 2013-14 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు తేడా వస్తుందని చెప్పి, అందులో రూ.6,500 కోట్ల భారం ప్రజలపై వేయాలని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు ప్రభుత్వం సూచించిందని విమర్శించారు. గత ఏడాది విద్యుత్ రంగానికి ఇచ్చిన సబ్సిడీ రూ.6,045 కోట్లు కాగా, ఈ ఏడాది అది రూ.5,450 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఇపుడు తగ్గిస్తామంటున్న రూ.830 కోట్లు కలిపినా ఆ సబ్సిడీ రూ.6,200 కోట్లు దాటడం లేదన్నారు.
Share:

ysrcp-deeksha-breaking news@MLA Vanitha 22:49

వేదికపై కుప్పకూలిన ఎమ్మెల్యే తానేటి వనిత:
 పెంచిన విద్యుత్ 

చార్జీలకు వ్యతిరేకంగా 

వైఎస్సార్‌సీపీ చేపట్టిన 

దీక్షలో పాల్గొన్న 

ఎమ్మెల్యే తానేటి వనిత 

వేదికపైనే సృహ 

తప్పిపడిపోయారు. 


    కరెంటుపై సత్యాగ్రహం చేస్తూ , తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె 

వేదికపైనే ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. షుగర్ లెవెల్స్ 

పడిపోవడంతో ఆమె సృహ తప్పినట్లు తెలుస్తోంది. దీక్ష చేస్తున్న 

ఎమ్మెల్యేల షుగర్స్ లెవిల్స్ పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.








Share:

ఎన్టీఆర్ హామీలకు..బాబు తూట్లు!


సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
-సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
fసంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
-సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్నను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని ఎన్టీఆర్ హామీ ఇస్తే..
చంద్రబాబు వీధివీధినా బెల్టు దుకాణాలు తెచ్చారు
ఇప్పుడేమో.. అధికారం కోసం బెల్టు దుకాణాలు తీసేస్తానని చెప్తున్నారు
ఈయన అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మారుస్తారు
ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే
చంద్రబాబు మద్దతివ్వకుండా దాన్ని కాపాడారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 108, కిలోమీటర్లు: 1,475.7


ప్రజాస్వామ్యం ఖూనీ..

‘‘ప్రజా సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన చంద్రబాబు నాయుడే ‘సాక్షాత్తూ’ దానికి అండగా నిలబడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అసమర్థ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మద్దతు ఇవ్వకుండా రక్షణగా నిలబడ్డారు. ఇవాళ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయి. అంతేకాదు జగనన్న ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని, వైఎస్సార్ సిసలైన వారసునిగా జగనన్ను ప్రజలు స్వాగతించారని.. అబద్ధపు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే.. ఇవాళ రాష్ట్రంలో ఉంటే తెలుగుదేశం పార్టీ ఉండాలట.. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలట, మూడో పార్టీ, మూడో వ్యక్తి ఉండకూడదట. ఒక్క మాట మళ్లీ చెప్తున్నా.. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్ననూ ఎవ్వరూ ఆపలేరు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు.’’
- షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: ‘‘టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావుగారు అప్పట్లో ప్రజలకు రెండు వాగ్దానాలు చేశారు. ఒకటి సంపూర్ణ మద్యపాన నిషేధం, మరోటి రూ.2కే కిలో బియ్యం. ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కుర్చీని, ఆయన పదవిని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. ఆ రెండు వాగ్దానాలనూ తుంగలో తొక్కారు. ఊరూరా మద్యం దుకాణాలు తెరిచారు. అది చాలదు అన్నట్లు వీధివీధిలో బెల్టు దుకాణం పెట్టించారు. ఇవాళ ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు రావడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడేమో అధికారంలోకి వస్తే బెల్టు దుకాణాలు లేకుండా చేస్తానని అంటున్నారు.

అధికారం కోసం ఊసరవెల్లి కంటే గొప్పగా రంగులు మార్చే చంద్ర బాబును నాయకుడు అనాలా? ఊసరవెల్లి అనాలా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా పామర్రు, పెడన నియోజకవర్గాల్లో సాగింది. ‘‘అమ్మా గ్రామంలో ఆసుపత్రి లేదు, డాక్టర్లు లేరు. కానీ ప్రతి వీధికీ బెల్టు దుకాణాలు ఉన్నాయి. సంపాదించినదంతా మా మగోళ్లు తాగుడుకే తగలేస్తున్నారు’’ అని నిడుమోలుకు చెందిన మహిళలు ప్రేమలత, కోటేశ్వరమ్మ చెప్పిన సందర్భంలో షర్మిల పైవిధంగా స్పందించారు. ‘‘రాబోయే రాజన్న రాజ్యంలో ఇళ్ల మధ్య మద్యం దుకాణాలు ఉండవు, గ్రామాల్లోకి అక్రమంగా మద్యం రాకుండా చూసేందుకు ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను కాపలా పెడతాం’’ అని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. పామర్రు మండలం నిడుమోలు, జుజ్జువరం గ్రామాల్లో మహిళలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడారు. మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు చెప్పిన సమస్యలు విన్నారు. వాళ్ల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాళ్ల ప్రశ్నలకు పలు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాల సారాంశం ఆమె మాటల్లోనే..

చంద్రబాబు పాలన ఓ చీకటి అధ్యాయం..

‘‘మనం ఓ 15 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ముందు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు.. ఈ మూడేళ్ల నుంచీ కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఇవాళ వైఎస్సార్ సంక్షేమ పథకాలను తీసేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అందక ఇవాళ లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్ ఇచ్చారు.

చంద్రబాబు పాలనంతా ఒక చీకటి అధ్యాయం, ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఈ ప్రభుత్వం ఏనాడో అటకెక్కించింది. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళను పలకరించినా ఏ ఒక్కరికీ కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ. 3 వడ్డీలకు రుణాలు తీసుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు.’’

15.5 కిలోమీటర్లు..

సోమవారం 108వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా పామర్రు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 14వ మైలు రాయి, జుజ్జువరం, నిమ్మకూరు క్రాస్ రోడ్డు, మలయప్పన్‌పేట, నిడుమోలు మీదుగా షర్మిల నడిచారు. తరగటూరుపాలెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. మొత్తం 15.5 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,475.7 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ షర్మిలను కలిశారు. సాయంత్రం వేళ నిడుమోలు రచ్చబండ తరువాత ఎమ్మెల్యేలు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు కలిశారు. పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో జిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, తలశిల రఘురాం, కుక్కల నాగేశ్వర్‌రావు, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు ఉప్పులేటి కల్పన తదితరులున్నారు. నందమూరి వంశస్తుడు, నిమ్మకూరు గ్రామ పెద్ద నందమూరి వెంకటేశ్వరరావు.. షర్మిలను కలిసి ఆమెతోపాటు కొద్ది దూరం నడిచారు. ‘‘మా అన్న ఎన్టీఆర్ అకాల మరణంతోనే అసలైన తెలుగుదేశం పార్టీ పోయింది. ఇప్పుడున్నది జీవం లేని మాను. చంద్రబాబు నాయుడు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నాడు. అన్నగారు పుట్టి పెరిగిన మా ఊరు ఊరంతాఇప్పుడు జగన్‌ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉంది’’ అని ఆయన అన్నారు.
Share:

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.