• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

YSRCP to announce its action plan soon


YSR Congress Party honourary president Smt. Y.S. Vijayamma on Wednesday said the party will soon announce its action programme against the Government’s negligence to tackle the power crisis.
Speaking to reporters at the Gandhi Hospital after calling on the Left leaders who were treated following their forced eviction from the protesting camp at Indira Park last night, she said Chief Minister Kiran Kumar Reddy has failed to state clearly on how he will tackle the power crisis and reduce the power tariff burden on the people.
Saying that the Government is adamant on the issue, she remarked it is ridiculous on part of Kiran Kumar to say that not even a single acre crop has withered due to the longer power cuts. “YSR always stood in the forefront of the fight for public cause,” she said, adding YSRCP will support any organization or political party which fights on the people’s problems.
The leaders of the Left parties later announced they have withdrawn their hunger strike and decided to take up the fight in a different form.
Share:

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి

దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి@కాంగ్రెస్, టిడిపిలకు శ్రీమతి షర్మిల సవాల్

          'దమ్ముంటే జగనన్నను రాజకీయంగా ఎదుర్కోండి' అని కాంగ్రెస్‌, టిడిపిలకు శ్రీమతి షర్మిల సవాల్‌ చేశారు. అప్పుడు ప్రజా కోర్టులో ఎవరి సత్తా ఏమిటో తేలుతుందని అన్నారు. స్థానిక ఎన్నికలను పార్టీ గుర్తుల ప్రాతిపదికన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాజన్న రాజ్యానికి నిశ్శబ్ద విప్లవంతో నాంది పలకాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తమకు జగమంత కుటుంబాన్ని ఇచ్చారని తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. జననేత జగనన్న తనకు స్ఫూర్తి అని శ్రీమతి షర్మిల అన్నారు. మహానేత వైయస్‌లానే జగనన్న కూడా తన జీవితాన్ని రాష్ట్ర ప్రజల సేవకు అంకితం చేశారన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల కాంగ్రెస్‌, టిడిపి, సిబిఐలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఈ సభకు ‌అత్యధిక సంఖ్యలో వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరయ్యారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని.. రాజన్న రాజ్యం స్థాపిస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. జగనన్న జైలు నుంచి బయటికి వచ్చాకే మనకు అసలైన పండుగ అన్నారు. రాజన్నరాజ్యం తెచ్చుకున్నాకే మనకు నిజమైన పండుగ వచ్చినట్లు అన్నారు.

చదువులు ఆగిపోకూడదని, ఉన్నత చదువులు చదవాలని రాజన్నలక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంటు చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. పేదలకు కూడా పెద్దాస్పత్రులలో ఉచితంగా వైద్య సదుపాయం కల్పించాలని ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేశారన్నారు. 108, 104 లాంటి సేవలను ఆయనే అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. రాజన్న బ్రతికి ఉన్నప్పుడు రైతులు, మహిళలు సురక్షితంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు అప్పులు తీర్చేందుకు రైతులు ఇంటిలోని వస్తువులు, నగలు, చివరికి ఒంటిలోని కిడ్నీలకు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. పక్కా ఇళ్ళకు ఈ ప్రభుత్వం పాడె కట్టిందని దుయ్యబట్టారు. చేనేతను చిదిమేసిందని విచారం వ్యక్తంచేశారు. రైతన్న, కూలన్న, మహిళలు, మైనార్టీలు, చేనేతన్నల కష్టాలన్నా తీరే రోజు త్వరలోనే వస్తుందని ధీమా కల్పించేందుకే తాను పాదయాత్ర చేస్తున్నట్లు శ్రీమతి షర్మిల చెప్పారు.

గతంలో మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పటి పరిస్థితులే ఇప్పుడూ రాష్ట్రంలో ఉన్నాయని అన్నారు. ఆయన ప్రజాప్రస్థానం పాదయాత్రకు కొనసాగింపే తన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని చేస్తున్న పాదయాత్ర తనది అన్నారు. రికార్డుల కోసం చేస్తున్నది కాదని శ్రీమతి షర్మిల వివరించారు. ప్రజలపై కిరణ్‌ ప్రభుత్వం పగబట్టిందని చెప్పేందుకు చేస్తున్న పాదయాత్ర అని తెలిపారు. ఈ ప్రజా కంటక ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం నిస్సిగ్గుగా రక్షణ కవచంలా నిలిచిందని వివరించేందుకు తాను ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందనే పనిని మాత్రమే రాజన్న చేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అలాంటి నాయకుడి పేరును ఇప్పటి ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాజీవ్‌ గాంధీ మరణించడంతో బోఫోర్సు కేసు నుంచి ఆయన పేరును తొలగించిన వైనాన్ని ప్రస్తావించారు. అలాంటిది మరణించిన వైయస్‌ సమాధానం చెప్పుకోలేరని తెలిసినా దుర్మార్గంగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. మహానేత రాజన్న మూడున్నరేళ్ళ క్రితం మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తరువాత అనాథ అయింది కేవలం తమ ఒక్క కుటుంబమే కాదన్నారు. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు ఆయన మరణంతో ఆవేదన చెందుతున్నాయన్నారు.


చంద్రబాబు పాలన ఒక చీకటి అధ్యాయం అని శ్రీమతి షర్మిల అభివర్ణించారు. తన మీద ఉన్న కేసులపై విచారణ జరగకుండా చూసుకునేందుకే చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసి కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ఒకరు మామకు వెన్నుపోటు పొడిచి, మరొకరు ఢిల్లీ సీల్డు కవర్‌ ద్వారా సిఎంలు అయ్యారని, వారికి ప్రజల కష్టాలు ఏ విధంగా తెలుస్తాయని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరతాయని ఆమె చెప్పారు. అత్యంత విలువైన ఐఎంజి భూములను తన బినామీలకు అప్పనంగా కట్టబెట్టేసిన చంద్రబాబుపై విచారణ చేయడానికి సిబ్బంది లేరని తప్పించుకున్న సిబిఐ తీరును శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. అదే జగనన్న విషయం వచ్చేసరికి ఆగమేఘాల మీద చర్యలు తీసుకున్న సిబిఐ పక్షపాత ధోరణిని ఆమె ప్రశ్నించారు.

సిబిఐని వాడుకుని జగనన్నను పది నెలలుగా అక్రమంగా జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. శనివారంనాడు రాష్ట్ర ప్రభుత్వం మాజీ సలహాదారు కె.వి.పి. రామచంద్రరావును విచారించిన తరువాత సిబిఐ జె.డి. చెప్పిన మాటలు ఎంత బాధ్యతా రహితంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. జగనన్న కేసు విషయంలో చార్జీషీట్‌ ఎప్పుడు వేసేది చెప్పలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్‌ వేయమని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న ఆదేశాలను కూడా సిబిఐ ధిక్కరించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబిఐ దర్యాప్తునకు జగనన్న పూర్తిగా సహకరించినా ఇంత కక్షపూరితంగా ఎలా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.

కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు ఉచ్ఛనీచాలు లేవని, పాపభీతి లేదని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. జగనన్నకు చేస్తున్న ద్రోహం వీళ్ళను ఊరికే వదిలిపెట్టదని అన్నారు. జగనన్నకు అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ శిశుపాలుడి మాదిరిగా శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. జగనన్న నిర్దోషి అని ప్రజలే తమ తీర్పు ద్వారా వెల్లడించాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.

శ్రీమతి షర్మిల మాట్లాడిన ప్రతి మాటకూ సభకు హాజరైన అశేష జనవాహిని నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆమె చెప్పిన ప్రతి అంశానికి తమ ఆమోదాన్ని ప్రజలు ప్రకటించారు. ఈ బహిరంగ సభకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై సంఘాభావం ప్రకటించారు
Share:

Sharmila to enter Krishna District


Smt. Y. S. Sharmila will lead her Maro Praja Prasthanam Padayatra into the Krishna district on 102nd day on Tuesday.
Smt. Sharmila, who has been undertaking the Padayatra on behalf of the YSR Congress Party chief Sri Y .S .Jagan Mohan Reddy, has so far walked a distance of 371.5 km covering 225 villages, 5 municipalities and I Municipal Corporation encompassing 14 assembly constituencies in the district as on Monday.
After completing her 32-day Padayatra in Guntur district, she will walk into the Krishna district through the Prakasam Barrage. Smt. Sharmila will walk through the areas of Radham Centre, Kaleswara Rao Market, Islam Peta, Rayal Hotel Centre, Fish Market, Nehru Bomma Centre, Chittinagar, Prizer Peta and Pata Rajeswari Peta in Vijayawada town during the day.
Smt. Sharmila is also scheduled to address a public meeting during the day in Vijayawada.
Share:

కృష్ణాజిల్లాలో మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు ప్రవేశించిన శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర


విజయవాడ మార్చి 2013:‌ 
                                                   
మహానేత రాజన్న తనయ, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు కృష్ణాజిల్లాలో ప్రవేశించింది. మొత్తం 31 రోజుల పాటు చేసిన శ్రీమతి షర్మిల పాదయాత్ర మంగళవారం సాయంత్రంతో 
పూర్తయింది. కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ మీదుగా నడుచుకుంటూ శ్రీమతి షర్మిల కృష్ణాజిల్లాలోకి ప్రవేశించారు. జిల్లాలో శ్రీమతి షర్మిల 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 300 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారు.

శ్రీమతి షర్మిలకు సాదర స్వాగతం చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. జగన్నినాదాలతో ప్రకాశం బ్యారేజ్‌ హోరెత్తింది. బ్యారేజ్‌ ఆ చివరి నుంచి ఈ చివరికి జనంతో కిక్కిరిసిపోయింది.

కాగా, శ్రీమతి షర్మిల ఏడు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశారు. కృష్ణాజిల్లాలోకి ప్రవేశించడంతో నేటి నుంచి ఎనిమిదవ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతున్నది.

రాజన్న కుటుంబమే ఈ రాష్ట్రానికి దిక్కు అని మరో మారు రుజువైందని కొందరు అభిమానులు పేర్కొన్నారు. గతంలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేశారు. తరువాత శ్రీ జగన్మోహన్‌రెడ్డి లక్ష్యదీక్ష నిర్వహించారు. తదుపరి శ్రీమతి విజయమ్మ విద్యుత్‌ దీక్ష చేశారు. ఇప్పుడు రాజన్న తనయ తమ జిల్లాకు నడిచి వస్తుండడంతో తమ ఆడబిడ్డే వస్తుందన్న సంబరంగా కృష్ణా జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Share:

YSRCP is the future: YS Vijayamma


 March 12, 2013: 

                                                              Reaffirming the party’s commitment for people’s welfare, YSR Congress Honorary President YS Vijayamma has said the Party would emerge as a vital force to play a key role on the national political canvas after the 2014 general elections.
“We have to rededicate ourselves for bringing back the golden era of YSR by strengthening the party through mass contact programmes which enables us to win over 200 assembly and more than 30 Parliament seats,’ she said while addressing the cadre on the second anniversary of the party here on Tuesday.
In the two years of existence, YSR Congress Party has seen many twists and turns, receive overwhelming support and faced severe hardships, but YS Jagan Mohan Reddy did not budge and stood ground to fulfill his promise of bringing back the golden era of YSR, she said.
Of the two years, he was in jail for ten months. Still he remained in the hearts of the people who have shown their approval through a thumping mandate in Kadapa and Puivendula two months after the party came into being and in the subsequent by-elections which has seen the ruling Congress and main opposition losing deposits.
“Jagan has appealed to the people to commit themselves for the people’s cause and take up their issues to get closer to the masses. This is how the party and its structure get strengthened and the future is ours,” she said amidst thundering applause.
We are the future and will emerge as a formidable force. Our role in the national politics will be very important. Though some opposition parties and vested interests have been distorting the interview I had given to a national daily, the fact is in print and can be verified.
“We do not support communal parties. Depending on the situation and keeping the interest of the State we will extend our support to any party or coalition.” This statement has been distorted and the issue of merger is being brought to the fore, though we ruled out any pre-poll alliance.
This propaganda is only due to fear that the parties may be decimated in the ensuing general elections, she said.
Listing out the welfare schemes of YSR, some of which were not included in the manifesto, she said in his three decades of public life, YSR was loyal to Congress and he knew the pulse of the people as he moved very closely to them.
“He could thus chalk out welfare schemes that reached to the people who are in need and address their problems. Aarogyasri, fees reimbursement, free power, paval vaddi, loan waiver are but some of the schemes which will be remembered by people.
After his death the government of the day has deflated all the welfare schemes and has been burdening people through hike in power chares, bus charges, acute power cuts and the leaders are only working to safeguard their position by numerous trips to Delhi. 
It is YS Jagan Mohan Reddy who will be bringing back the golden era in the days to come and I call upon the cadre to join hands and work towards our goal, she said.
The main opposition TDP on the other hand has been working hand in glove with Congress and has filed false cases against YS Jagan Mohan Reddy. He was arrested undemocratically and put in jail for the past 10 months on the grounds that he will influence the witnesses in his capacity as president of a political party. Ten months before the arrest also he was the president and there was no evidence of Jagan trying to influence witnesses.  CBI is being used as a tool to settle political scores.
Unable to fight us politically, the parties have been targeting family members in the name of religion or some concocted versions on Sharmila and her husband. But we have the support of people.
After I gave a call for a one crore signature campaign to highlight the CBI’s arrogant style of functioning, nearly two crore people have volunteered to sign. Sharmila’s padayatra is getting good response and YS Jagan Mohan Reddy has been enquiring about the people’s issues and directing the programmes we have been undertaking.
We have the golden era of YSR in the past, period of struggle and people’s unequivocal support is the present situation we are in and the bringing back the golden era with more welfare schemes like Amma vodi lies ahead of us in the future, she said.
Large number of party workers attended the function at the Central party office.

Share:

బాబు ఏ పక్షం?: షర్మిల సూటిప్రశ్న.........నల్లపాడు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన శ్రీమతి షర్మిల

నల్లపాడు (గుంటూరు జిల్లా), 14 మార్చి 2013: చంద్రబాబు నాయుడు ఏ పక్షంలో ఉన్నారని శ్రీమతి షర్మిల నిలదీశారు. ఆయన ప్రతిపక్షంలోనా లేక పాలకపక్షంలో ఉన్నారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల కారణంగా రాష్ట్ర ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు కళ్ళకు గంతలు కట్టుకున్నారా? అని ఎద్దేవా చేశారు. కిరణ్‌ ప్రభుత్వం తీరుకు ఒక వైపున ఇతర పక్షాలన్నీ అవిశ్వాసం పెడుతుంటే ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పారిపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు చంద్రబాబు నాయుడు ఏ పక్షానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా గురువారం రాత్రి గుంటూరు జిల్లాలోని నల్లపాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె చంద్రబాబును కడిగిపారేశారు. అవిశ్వాసం ఆయన ఎందుకు పెట్టరని నిలదీశారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులు అప్పుల బాధ నుంచి విముక్తి పొందారని, ప్రస్తుత ప్రభుత్వం తీరుతో వారంతా మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కట్టేందుకు రైతులు ఇంటిలోని వస్తువులు, ఒంటిలోని కిడ్నీలను అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆమె విచారం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఎరువుల ధరలు 4 రెట్లు పెరిగిపోయాయన్నారు. రాజన్న హయాంలో ధరలు, చార్జీలు పెంచలేదని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ అమలు చేశారని, లక్షలాది మంది విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్సుమెంటు ఇచ్చారని గుర్తుచేశారు. మహానేత బ్రతికి ఉంటే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి ఉండే వారన్నారు. ఈ ప్రభుత్వం 3 గంటలు కూడా విద్యుత్‌ సరఫరా చేయడంలేదని ఆరోపించారు. పైగా వీళ్ళిచ్చే బోడి మూడు గంటల విద్యుత్‌కు రెట్టింపు బిల్లులు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం ఉంటేనేం.. చస్తేనేం.. అని ప్రజలు అంటున్నారని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ముక్తకంఠంతో ఈ ప్రభుత్వాన్ని దించేయమని కోరుతున్నా చంద్రబాబు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. తాము అవిశ్వాసం పెడితే ఇతర పక్షాలు లాభపడతాయని చంద్రబాబు చెబుతున్న మాటల్లో పసలేదన్నారు. చంద్రబాబు చెప్పేవి అబద్ధాలు, చేసేవి స్వార్థ రాజకీయాలు అన్నారు.  చంద్రబాబు ఎంతగా దిగజారవచ్చో అంతగా దిగజారిపోయారని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల సమయంలోను, ఎఫ్‌డిఐలపై పార్లమెంటులో ఓటింగ్‌ జరిగినప్పుడు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుమ్మక్కైపోవచ్చని అన్నారు.

మన రాష్ట్రంలో ఇప్పుడు దుర్మార్గపు, తుగ్లక్‌ పరిపాలన నడుస్తోందని దుయ్యబట్టారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి అస్సలు ప్రేమే లేదన్నారు. ఇంత ఘోరంగా కిరణ్‌ ప్రభుత్వ పాలన ఉన్నా, చంద్రబాబు నాయుడు కళ్ళప్పగించి చూస్తున్నారని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలంతా కష్టాలు పడుతున్న ఈ సమయంలో చంద్రబాబు అసెంబ్లీకే రారట.. ప్రజల సమస్యలు పట్టించుకోరట అని ఆమె తప్పుపట్టారు. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నిస్సిగ్గుగా రక్షణ కవచంలా నిలిచి కాపాడుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఎవరి బాగు కోరుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని శ్రీమతి షర్మిల నిలదీశారు. నిజానికి చంద్రబాబు పాదయాత్ర బండిని లాగిస్తున్నది కాంగ్రెస్‌ పార్టీయే అని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కైపోయి, అబద్ధపు కేసులు పెట్టి జగనన్నను జైలులో పెట్టించాయని శ్రీమతి షర్మిల ఆరోపించారు. బోనులో ఉన్నా సింహం సింహమే అన్నారు. జగనన్న త్వరలోనే బయటికి వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని ఆమె భరోసా ఇచ్చారు. టిడిపి మట్టికొట్టుకుపోయే రోజు దగ్గరలోనే ఉందని శ్రీమతి షర్మిల అన్నారు.

నల్లపాడు బహిరంగ సభ అనంతరం శ్రీమతి షర్మిల గురువారం రాత్రికి బస చేసే ప్రాంతానికి చేరుకున్నారు. 90వ రోజు పాదయాత్రలో గురువారం 10.9 కిలో మీటర్ల దూరాన్నిశ్రీమతి షర్మిల నడిచారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇప్పటి వరకు మొత్తం 1239.4 కిలో మీటర్ల దూరాన్ని నడిచారు.








Share:

షర్మిల కృష్ణాజిల్లా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ


                                                       14 మార్చి 2013:                కృష్ణా జిల్లాలో శ్రీమతి షర్మిల చేపట్టనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పోస్టర్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య లోటస్‌పాండ్‌లోని తమ నివాసంలో ఈ పాదయాత్ర పోస్టర్‌ను శ్రీమతి విజయమ్మ ఆవిష్కరించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఆమె పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్నది.

కాగా, పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలోనే రాజమండ్రి రూరల్ కాంగ్రె‌స్ ‌నాయకుడు ఆకుల వీర్రాజు, మాజీ కార్పోరేటర్ శ్రీనివాసులు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.
Share:

రూ. 60కోట్ల ప్రభుత్వ భూములు స్వాధీనం


ఇందులో జూనియర్ ఎన్టీఆర్ స్థలం12 ఎకరాలు?
3/9/2013 
 
                                                                                                    మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలంలోని రెండు గ్రామాల్లో సుమారు రూ.60 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన 12 ఎకరాలు కూడా ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై సందిగ్ధత ఉందని తహశీల్దార్ గీత చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. నాగులపల్లి గ్రామ సర్వే నంబర్ 135లోని 19 ఎకరాల 11 గుంటలు, వెలిమల గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 434/1లోని 25 ఎకరాల ఆక్రమిత భూములను తహశీల్దార్ నేతృత్వంలో సిబ్బంది స్వాధీన పర్చుకున్నారు. రెండు గ్రామాల పరిధిలోని మొత్తం 44 ఎకరాల 11 గుంటల భూమి విలువ రూ. 60 కోట్లు ఉంటుందని తహశీల్దార్ చెప్పారు. కొద్ది నెలల క్రితం జూనియర్ ఎన్టీఆర్ నాగులపల్లిలోని సర్వే నంబర్ 135లో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఇలావుండగా వెలిమలలోని 25 ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లాకు చెందిన విక్రమ్‌రెడ్డి కబ్జాలో ఉందని, సర్వే అనంతరం దాన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించి స్వాధీన పర్చుకున్నామని వివరించారు.

Share:

యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు.

యాజమాన్య కోటాపై ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు
2013-14 విద్యా సంవత్సరం నుంచి వర్తింపు
జీవో నంబర్ 66, 67 అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి ఆదేశం
వెబ్‌సైట్ ద్వారా కాలేజీకి దరఖాస్తు చేసుకునే అవకాశం.. ఆన్‌లైన్‌లోనే ఎంపిక జాబితా

 
ఇంజనీరింగ్ తదితర వృత్తివిద్యా కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఈమేరకు 2013-14 నుంచి అమలు చేయాలని సూచిస్తూ ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఉన్నత విద్యామండలికి లేఖ రాసింది. గతేడాది తొలుత ఒక జీవో జారీ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చడంతో ఆన్‌లైన్ భర్తీ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. దీంతో ఉన్నత విద్యాశాఖ ఈసారి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ 3న విడుదల చేసిన జీవో 66, 67లను అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా లేఖలో పేర్కొన్నారు. 2012 ఆగస్టు 28న ప్రభుత్వం తొలుత విడుదల చేసిన 60, 61 జీవోలు బీ-కేటగిరీ సీట్ల భర్తీని పారదర్శకంగా నిర్వహించేలా లేవంటూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావటంతో సమీక్షించిన అనంతరం జీవో 66, 67లను జారీ చేసింది. ఆన్‌లైన్‌లో సీట్లను భర్తీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఆ జీవోలు వెలువరించింది. అయితే తొలుత జారీ చేసిన జీవోల ఆధారంగా అప్పటికే భర్తీ ప్రక్రియ చేపట్టామని.. 66, 67 జీవోలను నిలిపివేయాలని పలు కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించటంతో 2012-13 విద్యా సంవత్సరంలో ఇవి వర్తించవని హైకోర్టు ఆదేశాలిచ్చింది. 

ఆన్‌లైన్‌లో కోటా సీట్ల భర్తీ ఇలా..

అర్హత కలిగిన అధికార యంత్రాంగం(ఉన్నత విద్యామండలి) బీ కేటగిరీ సీట్ల భర్తీకి సింగిల్ విండో తరహాలో ఒక వెబ్ పోర్టల్‌ను రూపొందిస్తుంది. ప్రతి కళాశాలకు ఒక యూజర్ నేమ్, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. డిజిటల్ సంతకం ద్వారా మాత్రమే కళాశాలలు పోర్టల్‌లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి కోర్సులో యాజమాన్య కోటాలో ఉండే సీట్ల వివరాలను కళాశాలలు పోర్టల్‌లో అందుబాటులో ఉంచాలి.

ఈ సీట్ల భర్తీకి కాల వ్యవధిని ఉన్నత విద్యామండలి నిర్దేశిస్తుంది. ఈలోపు పత్రికల్లో, ఈ పోర్టల్‌లో కళాశాలలు ప్రకటనలు జారీ చేయాలి. అందుకు అనుగుణంగా విద్యార్థులు పోర్టల్ ద్వారా నచ్చిన కళాశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

కోర్సుల ప్రాధాన్య క్రమాన్ని పేర్కొంటూ ఒక కళాశాలకు ఒకటి చొప్పున ఎన్ని కళాశాలలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గడువు ముగిశాక దరఖాస్తుకు వీలుండదు. దరఖాస్తు చేసుకోగానే ఆ వివరాలు ఆన్‌లైన్‌లోనే కళాశాలలకు అందుతాయి. కళాశాలలు ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా తయారు చేస్తాయి. 

ఎంపిక జాబితాను కళాశాలలు తిరిగి వెబ్‌పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాయి. ఈ ప్రతిభాక్రమం సరైనదేనని ఉన్నత విద్యామండలి భావిస్తే ఆన్‌లైన్‌లోనే ఆమోదిస్తుంది. లేదంటే తిరస్కరిస్తుంది. కళాశాలలు ఆ జాబితాను పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతాయి. ఇంకా సీట్లు మిగిలితే రెండో మెరిట్ జాబితాను తయారు చేస్తారు. 
Share:

బాబూ..ప్రజలకైనా సమాధానమివ్వు!

ఈ ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని జనం అడుగుతున్నారు
ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా అసెంబ్లీకి రానంటారా?
జనం కష్టాలు పట్టని టీడీపీ ఒక పార్టీయేనా
అవిశ్వాసం పెట్టరట.. బ్రదర్ అనిల్‌పై చర్చిస్తారట

సాక్షి, హైదరాబాద్: 
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు విచిత్ర ధోరణి చూసి రాష్ట్ర ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయకుండా బడ్జెట్ సమావేశాలకు దూరంగా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని అడుగుతున్న ప్రజలకైనా సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు బడ్జెట్ సమావేశాలకు రారట. ఆ పార్టీ అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించదట! కానీ బ్రదర్ అనిల్‌కుమార్ మీద చర్చలేపుతారట. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటూ తొమ్మిదేళ్లు పాలన చేసిన నాయకుడు చేసే చేష్టలు ఇవేనా? టీడీపీ ఒక రాజకీయపార్టీయేనా?’’ అని దుయ్యబట్టారు. ‘‘రాష్ట్రంలో తాగడానికి గుక్కెడు నీళ్లులేక ప్రజలు అల్లాడుతున్నారు. రైతులు కిడ్నీలు అమ్ముకుంటున్నారు. కరెంటు కోతల కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సందర్భంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయరట...’’ అని ఎద్దేవా చేశారు.

ఎవరు చెబితే అవిశ్వాసం పెడతారు...?

ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తున్నా మిన్నకుండిపోయిన చంద్రబాబుకు తన పాదయాత్రలో ప్రజలు అడుగుతున్నా స్పందించడం లేదని అంబటి అన్నారు. ‘గుంటూరు జిల్లా మంగళగిరిలో బాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు తోటి పాదచారుడు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని బాబును నిలదీశారు. ముదినేపల్లిలో రాత్రి 11 గంటలకు ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నప్పుడు కొందరు విద్యార్థులు అవిశ్వాసం పెట్టరేం? అని ప్రశ్నించినా ఆయన స్పందించరు. మరి ఎవరు చెబితే అవిశ్వాసం పెడతారు? పార్టీలు అడిగితే ఎలాగూ స్పందించడం లేదు, కనీసం ప్రజల ప్రశ్నలకైనా జవాబివ్వు’’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేదాకా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేట్లు లేరన్నారు. ఈ మధ్యకాలంలో అవిశ్వాసంపై టీడీపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారన్నారు. ‘‘జగన్ బెయిల్ తెచ్చుకునేందుకే అవిశ్వాసం కోసం వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుందని చంద్రబాబు అంటున్నారు. అంటే రాజకీయ దురుద్దేశాల వల్లే అక్రమ కేసులతో జగన్ ను నిర్బంధించినట్లు పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా?’’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే తక్షణం అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు రానంటున్న చంద్రబాబును ఇక పూర్తిగా అసెంబ్లీకి రాకుండా చేసేందుకు ప్రజలు సంసిద్ధమయ్యారని పేర్కొన్నారు. 

రహస్యం కాదు బహిరంగమే..

‘‘కాంగ్రెస్‌కు తాను రహస్య స్నేహితుడినని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఆయనను కాంగ్రెస్‌కు బహిరంగ మిత్రుడు అని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌కు నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నం చంద్రబాబు చేయరు’’ అని అంబటి పేర్కొన్నారు. గతంలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌కు నష్టం జరిగినందుకే మరోసారి అలా జరగకూడదనే ఆలోచనతో బాబు ఉన్నట్లున్నారన్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కాంగ్రెస్ పరువు కాపాడేందుకు చంద్రబాబు తన పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు పరిచిన విషయాన్ని గుర్తుచేశారు. అవసరమైనప్పుడల్లా ఢిల్లీ వెళ్లి చీకట్లో చిదంబరాన్ని కలవడం, కర్ణాటకలో భరద్వాజతో సమావేశమవుతూ చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని మండిపడ్డారు -
Share:

షర్మిల మరో ప్రజాప్రస్థానం 3/9/2013

3/9/2013


                                              మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ, జననేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర శనివారం చిలకలూరిపేట నియోజకవర్గంలో సాగనుందని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ఆ పార్టీ ప్రోగ్రామ్స్ రాష్ట్ర కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. బసచేసిన ప్రాంతం నుంచి శనివారం ఉదయం బయలు దేరి జేష్టవారిపాలెం మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు. విరామానంతరం గణపవరంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి బసకు చేరుకుంటారు.

పర్యటించే ప్రాంతాలు: చిలకలూరిపేట నియోజకవర్గం: జేష్టవారిపాలెం, గణపవరం

Share:

Slides

Share:

Popular Posts

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages

Theme Support

Need our help to upload or customize this blogger template? Contact me with details about the theme customization you need.